News November 23, 2024

విమానాలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఇవి తప్పనిసరి!

image

చలికాలంలో పొగమంచు కారణంగా భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తాయి. ఆలస్యమైన సమయంలో ప్రయాణికులకు ఉచితంగా ఆహార పదార్థాలు ఇవ్వాలని DGCA విమాన కంపెనీలను ఆదేశించింది. మొదటి 2 గంటల ఆలస్యానికి నీళ్లు, 2-4 గంటల సమయానికి టీ/కాఫీ, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే మీల్స్ ఉచితంగా ఇవ్వాలంది.
*SHARE IT

Similar News

News December 4, 2025

ఏలూరు జిల్లా రైతులకు రూ.213.31కోట్ల ఆర్థికసాయం

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో ‘రైతన్న మీకోసం’ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో రెండు విడతల్లో లక్షా 60 వేల 968మంది రైతులకు రూ.213.31 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించామని పేర్కొన్నారు.

News December 4, 2025

ఏలూరు జిల్లా రైతులకు రూ.213.31కోట్ల ఆర్థికసాయం

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో ‘రైతన్న మీకోసం’ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో రెండు విడతల్లో లక్షా 60 వేల 968మంది రైతులకు రూ.213.31 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించామని పేర్కొన్నారు.

News December 4, 2025

ఏలూరు జిల్లా రైతులకు రూ.213.31కోట్ల ఆర్థికసాయం

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో ‘రైతన్న మీకోసం’ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో రెండు విడతల్లో లక్షా 60 వేల 968మంది రైతులకు రూ.213.31 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించామని పేర్కొన్నారు.