News October 15, 2024
ఇవే మా డిజిటల్ పిల్లర్లు: ప్రధాని మోదీ

తక్కువ డివైజ్ కాస్ట్, డిజిటల్ కనెక్టివిటీ, డేటా వినియోగ వసతి, డిజిటల్ ఫస్ట్ తమ Digital India నాలుగు స్తంభాలని PM మోదీ పేర్కొన్నారు. World Telecommunication Standardization Assembly-2024 సదస్సును ఆయన ప్రారంభించారు. 120 కోట్ల మొబైల్ ఫోన్ల యూజర్లలో 95 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని పేర్కొన్నారు. టెలికాం, టెలికాం సంబంధిత సాంకేతిక వృద్ధిలో భారత్ వేగంగా ముందుకెళ్తోందని మోదీ అన్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


