News October 29, 2024
భారత్లో యువ కుబేరులు వీరే

భారత్లో యువ వ్యాపారవేత్తలు, వారి సంస్థలు-ఆస్తుల్ని చూస్తే.. నితిన్ కామత్(జెరోదా-రూ. 22,526 కోట్లు), భవీశ్ అగర్వాల్ (ఓలా-రూ.21వేల కోట్లు), రితేశ్ అగర్వాల్ (ఓయో-రూ.16వేల కోట్లు), కునాల్ షా(క్రెడ్-రూ.15 వేల కోట్లు), దీపేందర్ గోయల్(జొమాటో-రూ.8,300 కోట్లు), అభీందర్ థిండ్సా(బ్లింకిట్-రూ.2400 కోట్లు), అమన్ గుప్తా(బోట్-రూ.720 కోట్లు), పీయూష్ బన్సల్(లెన్స్కార్ట్- రూ.600 కోట్లు).
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


