News October 29, 2024
భారత్లో యువ కుబేరులు వీరే

భారత్లో యువ వ్యాపారవేత్తలు, వారి సంస్థలు-ఆస్తుల్ని చూస్తే.. నితిన్ కామత్(జెరోదా-రూ. 22,526 కోట్లు), భవీశ్ అగర్వాల్ (ఓలా-రూ.21వేల కోట్లు), రితేశ్ అగర్వాల్ (ఓయో-రూ.16వేల కోట్లు), కునాల్ షా(క్రెడ్-రూ.15 వేల కోట్లు), దీపేందర్ గోయల్(జొమాటో-రూ.8,300 కోట్లు), అభీందర్ థిండ్సా(బ్లింకిట్-రూ.2400 కోట్లు), అమన్ గుప్తా(బోట్-రూ.720 కోట్లు), పీయూష్ బన్సల్(లెన్స్కార్ట్- రూ.600 కోట్లు).
Similar News
News November 15, 2025
‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
News November 15, 2025
KCRతో KTR భేటీ.. జిల్లాల పర్యటనలు చేయాలని ఆదేశం!

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఇవాళ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. BRS ఓటమికి గల కారణాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని KTRను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో BRS ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
News November 15, 2025
రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

రైలులో తక్కువ ధరకే వస్తువులను <


