News March 16, 2024
లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు చావోరేవో! – 1/2

ఎన్నికల నగారా మోగింది. బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగమైన లెఫ్ట్ పార్టీలకు మాత్రం ఈ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. సీపీఐ-3, సీపీఎం-2తో గత ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితమైన లెఫ్ట్ పార్టీల ఉనికి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. ఈసారి తేడా వస్తే అది కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
Similar News
News January 5, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
News January 5, 2026
AIIMS రాయ్పుర్లో 115పోస్టులు… అప్లై చేశారా?

<
News January 5, 2026
శివుడిని మనసారా పూజిస్తే ఎన్ని లాభాలో..

బాహ్య పూజలో ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలుంటాయి. కానీ మానస పూజలో మనసు పూర్తిగా దైవంపైనే లీనమవుతుంది. మనసులోని అశాంతిని పోగొట్టి, ఏకాగ్రతను పెంచుకోవడానికి శివ మానస పూజ ఉత్తమ మార్గం. అహంకారాన్ని తొలగించి ‘నేనే దైవం’ అనే జ్ఞానాన్ని పొందేందుకు ఈ పూజ చేస్తారు. ప్రయాణాల్లో ఉన్నవారు కూడా శివుడిని సదా స్మరించడానికి ఈ విధానం తోడ్పడుతుంది. కోటి బాహ్య పూజల కంటే ఒక మానస పూజ శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు.


