News November 30, 2024
జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే!

ప్రపంచంలో అత్యధికంగా అమెరికా జైలులో 18,08,100 మంది ఖైదీలున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (16,90,000), బ్రెజిల్ (8,50,377) ఉండగా ఫోర్త్ ప్లేస్లో ఇండియా(5,73,220) ఉంది. ఆ తర్వాత రష్యా (4,33,006), టర్కీ (3,62,422), థాయిలాండ్ (2,74,277), ఇండోనేషియా (2,73,541), మెక్సికో (2,33,687) ఉన్నాయి. కాగా, పాకిస్థాన్ జైలులో 87,712 మంది ఖైదీలే ఉన్నారు.
Similar News
News March 30, 2026
భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్

PM మోదీ తనను, తన వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని LoP రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత భవిష్యత్తును తాకట్టు పెట్టారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ‘మోదీ పాలనలో డాలర్తో పోలిస్తే రూపాయి పతనం రూ.100 దిశగా సాగుతోంది. స్టాక్స్, ఎకానమీ, ఇన్కమ్, సేవింగ్స్ పడిపోయాయి. ఉద్యోగాలు మాయమయ్యాయి. సిలిండర్లు అందుబాటులో లేవు. వీటన్నిటికీ మోదీ రాజీపడటమే కారణం’ అని ట్వీట్ చేశారు.
News March 30, 2026
భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్

PM మోదీ తనను, తన వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని LoP రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత భవిష్యత్తును తాకట్టు పెట్టారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ‘మోదీ పాలనలో డాలర్తో పోలిస్తే రూపాయి పతనం రూ.100 దిశగా సాగుతోంది. స్టాక్స్, ఎకానమీ, ఇన్కమ్, సేవింగ్స్ పడిపోయాయి. ఉద్యోగాలు మాయమయ్యాయి. సిలిండర్లు అందుబాటులో లేవు. వీటన్నిటికీ మోదీ రాజీపడటమే కారణం’ అని ట్వీట్ చేశారు.
News March 30, 2026
రేపు పిడుగులతో వర్షాలు.. వడగాలులు

AP: ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. విజయనగరం, మన్యం, విశాఖ, అనంత, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వానలకు ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు మన్యం, పోలవరం జిల్లాల్లోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు, విజయనగరం, మన్యం, తూ.గో, ఏలూరు జిల్లాల్లోని 13 మండలాల్లో వడగాలులు వీస్తాయంది.


