News April 25, 2024
‘ముస్లిం కోటా’ స్టోరీ ఇదే – 1/3

కాంగ్రెస్ దేశంలో ‘ముస్లిం కోటా’ అమలుకు ప్రయత్నించిందని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముస్లింలకు రిజర్వేషన్ అనే అంశం తొలిసారిగా 1993-94లో నాటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వెలుగు చూసింది. ముస్లింలలోని 14 వర్గాలకు 5% రిజర్వేషన్ను కేటాయించనున్నట్లు 1994 ఆగస్టులో GO వచ్చింది. కానీ 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా ఓడిపోవడంతో అది అమలులోకి రాలేదు. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 20, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్.. ఇవాళే లాస్ట్ డేట్

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్షిప్ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్సైట్ <
News November 20, 2025
ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News November 20, 2025
IIT రామయ్య@100: CM చెప్పినా సీటిచ్చేవారు కాదు!

TG: విద్యారంగంలో చుక్కా రామయ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గూడూరులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, కళాశాల ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశారు. తర్వాత Hydలో IIT కోచింగ్ సెంటర్ స్థాపించారు. CM స్థాయి వ్యక్తులు రిఫర్ చేసినా సీటు ఇచ్చేవారు కాదని స్వయంగా CBN ఒకసారి చెప్పారు. రామయ్య ఉమ్మడి ఏపీలో MLCగానూ సేవలందించారు. ఇవాళ 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.


