News May 10, 2024
ఆ బాంబు బెదిరింపులు పాక్ నుంచే!

అహ్మదాబాద్లో స్కూళ్లకు ఇటీవల బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అవి పాక్ నుంచే వచ్చినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. భారతీయుల్లో భయాందోళనల్ని వ్యాప్తి చేసేందుకే నిందితుడు ఇలా చేశాడని తెలిపారు. ‘పాక్లోని ఫైసలాబాద్ జిల్లా నుంచి తౌహీద్ లియాఖత్ పేరిట ఓ వ్యక్తి అన్ని పాఠశాలలకు మెయిల్స్ పంపించాడు. హమాద్ జావేద్ పేరిట మరో ఐడీని కూడా క్రియేట్ చేసి మెయిల్స్ చేశాడు’ అని తెలిపారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


