News November 1, 2024

తిరుమల శ్రీవారి వస్త్రాలు ఈ-వేలం.. ఎప్పటినుంచంటే?

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన వస్త్రాలను TTD వేలం వస్తోంది. నవంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్ వేలంలో వీటిని దక్కించుకోవచ్చు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నట్లు టీటీడీ తెలిపింది. పూర్తి వివరాలకు తిరుపతిలోని TTD మార్కెట్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపింది.

Similar News

News November 26, 2025

మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే.!

image

మార్కాపురం జిల్లా భౌగోళిక స్వరూపంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. వాటిలో Y.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, CSపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు జాబితాలో ఉన్నట్లు సమాచారం.

News November 26, 2025

మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే.!

image

మార్కాపురం జిల్లా భౌగోళిక స్వరూపంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. వాటిలో Y.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, CSపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు జాబితాలో ఉన్నట్లు సమాచారం.

News November 26, 2025

అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

image

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్‌, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.