News July 26, 2024
Tirumala Update: పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతోంది. నిన్న 61,699మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా రూ. 3.55 కోట్ల ఆదాయం హుండీ ద్వారా వచ్చిందని అధికారులు తెలిపారు. వీకెండ్ కావడంతో వచ్చే రెండు రోజులు కూడా రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


