News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట: మృతులకు రూ.25 లక్షల పరిహారం

image

తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.

Similar News

News November 17, 2025

పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

image

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.

News November 17, 2025

పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

image

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.

News November 17, 2025

దశ మహావిద్యల గురించి మీకు తెలుసా?

image

వారణాసి గ్లింప్స్‌లో కనిపించిన ఛిన్నమస్తాదేవి దశ మహావిద్యల్లో ఒకరు. పరమేశ్వరుని ఆదిపరాశక్తి స్వరూపాన్ని 10 విభిన్న రూపాలుగా భావిస్తారు. వారినే ‘దశ మహా విద్యలు’ అని అంటారు. ముఖ్యంగా తంత్ర శాస్త్రం అభ్యసించేవారు ఈ దేవతా రూపాలను ఆరాధిస్తారు. ‘మహావిద్య’ అంటే మాయను ఛేదించి, పరమాత్మ తత్వాన్ని తెలియజేసే గొప్ప జ్ఞానం అని అర్థం. ఈ రూపాలు విశ్వంలోని సృష్టి, స్థితి, లయ వంటి పది ప్రధాన శక్తులను సూచిస్తాయి.