News August 7, 2024
AP నిధులపై స్పందించిన TMC (2/2)

తాజాగా TDPని ఇరుకున పెట్టేలా కేంద్రం అమరావతికి రూ.15 వేల కోట్లను అప్పుగా ఇచ్చి తెలివైన ఏపీ ప్రజలను ఫూల్స్ చేస్తోందని TMC ఎంపీ మహువా విమర్శించారు. ఈ అప్పుల భారం రాష్ట్ర ప్రజలపైనే పడుతుందన్నారు. ఎన్డీయే కీలక భాగస్వామిగా ఉన్న TDP కేంద్రం నుంచి గ్రాంట్స్కు బదులుగా అప్పులు తెస్తోందని YCP విమర్శిస్తోంది. అదే న్యారేటివ్ను ఇండియా కూటమి మిత్రపక్షాలు ఫాలో అవుతుండడం గమనార్హం.
Similar News
News September 18, 2025
వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు కూడా భారీగా లాభాలు ఆర్జించాయి.
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<