News November 11, 2024
వాటర్ వేస్టేజ్ తగ్గించేలా..!

రంగుల బట్టలని తయారుచేసేందుకు ఎంత నీటి కాలుష్యం జరుగుతుందో ప్రజలు పట్టించుకోవట్లేదని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(USA) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా బట్టలకు రంగు అద్దడానికి 5 ట్రిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నారని తెలిపింది. కాగా, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు హీట్లెస్ డై ప్రక్రియను అభివృద్ధి చేశామని, దీని ద్వారా 90శాతం కాలుష్యాన్ని తగ్గించవచ్చని చైనాకు చెందిన NTX అనే కంపెనీ వెల్లడించింది.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


