News May 5, 2024
ఇవాళ 3 చోట్ల అమిత్షా.. 2 చోట్ల రాహుల్ సభలు

తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతల ప్రచారం తారస్థాయికి చేరింది. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాగజ్నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా.. నిర్మల్, అలంపూర్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభలో మాట్లాడనున్నారు. అటు ఈ నెల 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ TGలో పర్యటించనున్నారు.
Similar News
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
News December 3, 2025
ఏపీ టెట్ హాల్టికెట్లు విడుదల

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <
News December 3, 2025
క్విక్-C-వార్: మర్చిపోయారా..! మరేం పర్లేదు!!

క్విక్ కామర్స్ కంపెనీల పోటీ యుద్ధంతో కస్టమర్లకు మరో కొత్త బెనిఫిట్ రాబోతోంది. Blinkit ‘యాడ్ ఐటమ్స్ ఆఫ్టర్ ఆర్డరింగ్’ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో వస్తువులు ఆర్డర్ చేశాక అది ప్యాకింగ్ స్టేజ్లో ఉంటే మరికొన్ని యాడ్ చేయొచ్చు. క్విక్ మార్కెట్ వాటా పెంచుకునేందుకు ఇప్పటికే జెప్టో ప్రాసెసింగ్, డెలివరీ ఛార్జెస్ తొలగించింది. స్విగ్గీ మ్యాక్స్ సేవర్, ప్రైస్ డ్రాప్ వంటి ఆఫర్స్ తీసుకొచ్చింది.


