News October 3, 2024
TODAY HEADLINES

* నాగ చైతన్య- సమంత విడిపోవడానికి కారణం KTR: మంత్రి కొండా సురేఖ
* నా విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత
* మంత్రి సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నాగార్జున, చైతూ
* 24 గంటల్లో సురేఖ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
* AP: నేటి నుంచి చెత్త పన్ను రద్దు: చంద్రబాబు
* AP: పార్టీలో కష్టించేవారికే అండగా ఉంటా: జగన్
* రూ.83వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
* హైడ్రాకు హై పవర్స్.. గవర్నర్ ఆమోదం
Similar News
News January 19, 2026
వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
News January 19, 2026
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేయనున్న TTD

AP: ఏప్రిల్ కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన)ను 10AMకు TTD విడుదల చేయనుంది. 21వ తేదీ ఉ.10గం.ల వరకు ఆన్లైన్లో ఈ-డిప్కు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న మ.12 గంటల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న అకామిడేషన్(రూమ్స్), రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.
News January 19, 2026
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.


