News November 4, 2024
TODAY HEADLINES

➣TG: బీసీ కులగణనకు డెడికేషన్ కమిటీ: సీఎం రేవంత్
➣AP: అనకాపల్లిలో 1.40 లక్షల కోట్లతో మిట్టల్ స్టీల్ ప్లాంట్: TDP
➣TG: సంక్రాంతి తర్వాత రేషన్లో సన్నబియ్యం: ఉత్తమ్
➣త్వరలో నూతన ఎనర్జీ పాలసీ: భట్టి విక్రమార్క
➣AP: పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తాం: మంత్రి అనిత
➣సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీటింగ్: రోజా
➣2027లోనే మళ్లీ ఎన్నికలు: VSR
➣మధ్యంతర భృతి ప్రకటించాలి: ఏపీ జేఏసీ
Similar News
News January 29, 2026
APPLY NOW: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 97 పోస్టులు

<
News January 29, 2026
ఒకే రోజు రూ.25వేలు పెరిగిన కేజీ సిల్వర్ ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు పెరిగి రూ.4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News January 29, 2026
నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI తేల్చింది: YCP

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CBN చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టిందని YCP విమర్శించింది. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని CBI తేల్చినట్లు వివరించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను CBN దెబ్బతీశారని పేర్కొంది. ‘నిజం బయటపడింది.. మీలో ఏమాత్రం నిజాయతీ ఉన్నా లెంపలేసుకుని భక్తులకు క్షమాపణలు చెప్పు CBN’ అని ట్వీట్ చేసింది.


