News November 7, 2024
TODAY HEADLINES

* అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం
* భూమి కబ్జా చేస్తే 10-14 జైలుశిక్ష.. ఏపీ క్యాబినెట్ నిర్ణయం
* కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ భేటీ
* మందకృష్ణతో పవన్ను తిట్టించింది చంద్రబాబే: VSR
* తెలంగాణలో కులగణన సర్వే ప్రారంభం
* కులగణన సిబ్బందికి ప్రజలు అందుబాటులో ఉండాలి: భట్టి
* కాంట్రాక్టులన్నీ సీఎం బామ్మర్ది, పొంగులేటికే: కేటీఆర్
* పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం
Similar News
News November 25, 2025
సంగారెడ్డి డీసీసీ పేటియంపై ఉత్కంఠ!

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పదవి అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. గుమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ సిద్దిపేట అధ్యక్షులు ప్రకటించిన ఇంకా సంగారెడ్డి అధ్యక్ష పదవి పేరు ప్రకటించలేదు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 46 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ ఉజ్వల్ రెడ్డి, నేల టికెట్ ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
News November 25, 2025
సంగారెడ్డి డీసీసీ పేటియంపై ఉత్కంఠ!

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పదవి అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. గుమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ సిద్దిపేట అధ్యక్షులు ప్రకటించిన ఇంకా సంగారెడ్డి అధ్యక్ష పదవి పేరు ప్రకటించలేదు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 46 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా జహీరాబాద్ ఉజ్వల్ రెడ్డి, నేల టికెట్ ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
News November 25, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందులలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతో గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.


