News March 18, 2025
TODAY HEADLINES

* ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
* CM చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
* 11 మంది సెలబ్రిటీలపై కేసులు
* ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్
* అప్పుడు నావల్లే పార్టీ ఓడిపోయింది: చంద్రబాబు
* సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూత
* వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్
* TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD
Similar News
News March 18, 2025
EPF నగదు విత్డ్రా మూడు రోజుల్లోనే..!

EPFలో క్లైయిమ్లు ఆటోమోడ్లో 3రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 2కోట్లకు పైగా క్లెయిమ్లు ఆటోమోడ్లోనే జరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమన్నారు. విత్ డ్రా పరిమితి రూ. లక్ష రూపాయలకి పెంచినట్లు పేర్కొన్నారు. త్వరలో EPFనగదు UPIద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం వచ్చే అవకాశం ఉంది.
News March 18, 2025
రచయిత మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రాజమౌళి

మలయాళ రచయిత గోపాలకృష్ణన్ మృతిపై దర్శకుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త బాధించిందని ఆత్మకు శాంతికలగాలని Xలో ఫోస్ట్ చేశారు. ‘ఈగ’ ‘బాహుబలి’ ‘RRR’ చిత్రాల మలయాళ వెర్షన్కు గోపాలకృష్ణ పనిచేశారు.
News March 18, 2025
ఎప్పుడూ నీరసం, అలసటగా ఉంటుందా?

కొందరికి ఎలాంటి శారీరక, మానసిక శ్రమ చేయకపోయినా నీరసం, అలసట వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే దీనిని నివారించవచ్చు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం ఏదో ఒక ఆహారం తింటే నీరసం, అలసట ఉండదు. లంచ్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వారంలో ఒకరోజుకు మించి ఉపవాసం చేయకూడదు.