News July 27, 2024
టెన్నిస్ ఫ్యాన్స్కు ఈరోజు ‘డబుల్’ ధమాకా

పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు టెన్నిస్ షెడ్యూల్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. మెన్స్ డబుల్స్ విభాగంలో భారత్ తరఫున ఎన్ బాలాజీ, రోహన్ బొప్పన్న జోడీ రోజర్-రెబౌల్ (ఫ్రాన్స్) ద్వయంతో తలపడనుంది. మరోవైపు స్పెయిన్ – అర్జెంటీనా మ్యాచ్ కోసమూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్, యువ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ కలిసి ఆడనుండటంతో మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. <<-se>>#Olympics2024<<>>
Similar News
News November 17, 2025
క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News November 17, 2025
క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News November 17, 2025
మృతులంతా హైదరాబాదీలే: TG హజ్ కమిటీ

సౌదీ <<18308554>>బస్సు ప్రమాద<<>> మృతులంతా హైదరాబాద్కు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్ఘాట్, ఆసిఫ్నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.


