News August 17, 2024

నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి

image

AP: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నేడు రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఉన్న అక్షర విద్యాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ కార్యక్రమాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా హాజరవుతారు.

Similar News

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt