News August 7, 2024
నేటి ముఖ్యాంశాలు

* ఒలింపిక్స్: ఫైనల్ చేరిన నీరజ్, వినేశ్ ఫొగట్
* యూట్యూబ్ సీఈవోతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం
* వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు దాడులు ఆపాలి: జగన్
* అమెరికా పర్యటనలో పలు కంపెనీలతో సీఎం రేవంత్ ఒప్పందం
* ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఎత్తేయండి: రాహుల్
* భారత్లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
* LTCG ట్యాక్స్లో కేంద్రం మార్పులు
Similar News
News October 17, 2025
తిరుమల శ్రీవారి జనవరి కోటా విడుదల తేదీలివే

2026 జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ, సుప్రభాతం, అర్చన టోకెన్ల కోసం ఈ నెల 19న 10am నుంచి 21న 10am వరకు <
News October 17, 2025
లడ్డూ ప్రసాదాలపై ఆ ప్రచారం అవాస్తవం: TTD

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరలు పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 17, 2025
విభాగాల పనితీరుపై నివేదికలివ్వండి: మంత్రి సత్యకుమార్

AP: వైద్యారోగ్య శాఖలోని 10 విభాగాల పనితీరు మదింపునకు మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన పంథా అనుసరిస్తున్నారు. ఈ ఏడాది APR-SEP వరకు సాధించిన ఫలితాలు, సమస్యలు, పరిష్కారం, ప్రగతి.. ఇలా 20 అంశాల ప్రాతిపదికన సమీక్షించి పనితీరు సంతృప్తిగా ఉందా లేదా నివేదించాలని అధికారులకు సూచించారు. 14వేల డిస్పెన్సరీలు, ఆసుపత్రుల ద్వారా అందే వైద్యసేవలు, పథకాల అమలు, నాణ్యత తదితరాలపై నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది.