News January 27, 2025
నేటి ముఖ్యాంశాలు

* 4 కొత్త పథకాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
* అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే ఆపేస్తాం: మంత్రి పొంగులేటి
* తెలుగు రాష్ట్రాల గవర్నర్ల ‘ఎట్ హోం’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంలు
* AP: కూటమి కోసం బాధ్యతగా ఉండాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపు
* దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
* ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ
Similar News
News November 25, 2025
పెద్దపల్లి: ఈ నెల 27 నుంచి ఎన్నికలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామపంచాయతీలు, 2432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత నామినేషన్లు నవంబర్ 27 నుంచి 99 GPలు, 896 వార్డులకు; రెండో విడత నవంబర్ 30న 73 GPలు, 684 వార్డులకు; మూడో విడత డిసెంబర్ 3న 91 GPలు, 852 వార్డులకు స్వీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నారు.
News November 25, 2025
పెద్దపల్లి: ఈ నెల 27 నుంచి ఎన్నికలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామపంచాయతీలు, 2432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత నామినేషన్లు నవంబర్ 27 నుంచి 99 GPలు, 896 వార్డులకు; రెండో విడత నవంబర్ 30న 73 GPలు, 684 వార్డులకు; మూడో విడత డిసెంబర్ 3న 91 GPలు, 852 వార్డులకు స్వీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నారు.
News November 25, 2025
మున్సిపల్ వాటర్తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.


