News September 21, 2024
టుడే టాప్ స్టోరీస్

➣AP: అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు: సీఎం చంద్రబాబు
➣TG:సింగరేణి కార్మికులకు రూ.1.90లక్షల చొప్పున దసరా బోనస్: CM రేవంత్
➣AP:కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: YS జగన్
➣భక్తుల మనోభావాలతో చెలగాటం వద్దు: పవన్
➣జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: TTD ఈవో
➣TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
➣ఉచితాలు వద్దు అనే మార్పు రావాలి: ఈటల
➣కాళేశ్వరం కింద పండే పంటలపై KCR పేరుంటుంది: హరీశ్
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.