News September 21, 2024
టుడే టాప్ స్టోరీస్

➣AP: అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు: సీఎం చంద్రబాబు
➣TG:సింగరేణి కార్మికులకు రూ.1.90లక్షల చొప్పున దసరా బోనస్: CM రేవంత్
➣AP:కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: YS జగన్
➣భక్తుల మనోభావాలతో చెలగాటం వద్దు: పవన్
➣జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: TTD ఈవో
➣TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
➣ఉచితాలు వద్దు అనే మార్పు రావాలి: ఈటల
➣కాళేశ్వరం కింద పండే పంటలపై KCR పేరుంటుంది: హరీశ్
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>