News November 20, 2024
రాష్ట్ర రోడ్లపై టోల్ వసూలా?.. జగన్ ఆగ్రహం

AP: 2014-19 మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ₹24,792 కోట్లు ఖర్చు చేస్తే YCP హయాంలో ₹43,036 కోట్లు వెచ్చించామని జగన్ తెలిపారు. ఇంత చేసినా CBN, దత్తపుత్రుడు తమపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర రోడ్లపైకి వచ్చే ప్రజల నుంచి <<14653659>>టోల్ వసూలు<<>> చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఇదేనా సంపద సృష్టి అని ఫైరయ్యారు. ప్రజలు ట్యాక్స్ కడితేనే రోడ్లు వేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


