News July 14, 2024
సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: ప్రభుత్వం

AP: మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
Similar News
News December 24, 2025
అమ్మాయిల బ్యాగులో ఉండకూడని వస్తువులు

కొన్ని వస్తువులతో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మాయిలు తమ బ్యాగులో కత్తెర, బ్లేడ్ వంటి పదునైనవి ఉంచకూడదని అంటున్నారు. ‘ఇవి కుజ దోషానికి కారణం కావొచ్చు. చనిపోయిన వారి ఫొటోలు కూడా ఉంచకపోవడమే ఉత్తమం. లేకపోతే మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పాత మందులు, గడువు ముగిసిన మేకప్ సామాగ్రి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఖాళీ కవర్లు ఆర్థిక నష్టానికి ప్రతీక’ అని చెబుతున్నారు.
News December 24, 2025
ఇంటర్వ్యూతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News December 24, 2025
ప్రపంచంలోనే తొలి వెయిట్లాస్ పిల్.. ఎలా పని చేస్తుంది?

Novo Nordisk కంపెనీ తయారు చేసిన ‘Wegovy’ వెయిట్ లాస్ పిల్ USలో JANలో అందుబాటులోకి రానుంది. US FDA ఆమోదించిన ఈ టాబ్లెట్లను రోజుకు ఒకటి వేసుకుంటే 64 వారాల్లో 16.16% బరువు తగ్గుతారని ట్రయల్స్లో తేలింది. శరీరంలో ఈ పిల్ GLP-1 హార్మోన్లా పనిచేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి ఆకలి, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇదే కంపెనీకి చెందిన వెయిట్ లాస్ ‘ఒజెంపిక్’ ఇంజెక్షన్ INDలోనూ అందుబాటులోకి వచ్చింది.


