News April 16, 2025
రేపు రాష్ట్రవ్యాప్త ధర్నాలకు టీపీసీసీ పిలుపు

TG: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో BJP ప్రభుత్వం, ED కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. AICC అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ రేపు HYD ఈడీ ఆఫీసు వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ DCCల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


