News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News December 30, 2025
NIT వరంగల్లో 45 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News December 30, 2025
అక్షితలతో ఇలా చేస్తే ‘ధన లాభం’

అక్షితలతో పాటించే ఓ పరిహారంతో ధన లాభం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ‘21 బియ్యం గింజలకు పసుపు రాసి, ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి వద్ద పూజించి బీరువాలో దాచుకోవాలి. దీనివల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే, సోమవారం రోజున కొంత బియ్యాన్ని శివుడి వద్ద ఉంచి, అందులో గుప్పెడు బియ్యంతో స్వామిని అర్చించి, మిగిలినవి పేదలకు దానం చేయాలి. ఫలితంగా గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోతాయి’ అంటున్నారు.
News December 30, 2025
పోస్టల్ సర్వీసులు అద్భుతం.. నెటిజన్ సంతోషం

ఆధార్ అప్డేట్ విషయంలో పోస్టల్ సేవలపై ఓ నెటిజన్ ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లు నిండిన తన బిడ్డ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం 4 నెలలుగా స్లాట్ బుకింగ్కు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు. ఎక్కడ చూసినా స్లాట్లు లేవని.. చివరకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్కు వెళ్లగా కేవలం 30 నిమిషాల్లోనే పని పూర్తైందని ఆనందం వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు తక్కువ అంచనా వేసిన వ్యవస్థలే ఉత్తమంగా పనిచేస్తాయన్నారు.


