News January 10, 2025
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. 18న కీలక తీర్పు

సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తీర్పును ట్రయల్ కోర్టు ఈనెల 18న వెలువరించనుంది. ఇప్పటికే CBI, నిందితుడు సంజయ్ రాయ్ తరఫు వాదనలు ముగిశాయి. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని సంజయ్కు మరణశిక్ష విధించాలని CBI కోరింది. అటు కేసులో సాక్ష్యాలను క్రియేట్ చేసి తన క్లయింట్ను ఇరికించారని నిందితుడి లాయర్ వాదించారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
MECONలో 39పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 18, 2025
పశువుల మేతగా ‘అజొల్లా’తో లాభాలు

అజొల్లాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ లిగ్నిన్ ఉండటం వల్ల పశువులు దీన్ని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. వెటర్నరీ నిపుణుల సూచనలతో వేరుశనగపొట్టుకు బదులు రోజూ 2kgల అజొల్లాను పశువుల దాణాతో కలిపి పాడిపశువులకు పెడితే పాల నాణ్యత పెరిగి, పాల ఉత్పత్తిలో 15-20 శాతం వృద్ధి కనిపిస్తుంది. అజొల్లాతో పశువుల పెరుగుదలకు కావాల్సిన కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి.


