News August 27, 2024
ట్రైనీ నర్సుపై ఆటో డ్రైవర్ అత్యాచారం

ట్రైనీ నర్సుపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నిన్న రాత్రి జరిగింది. ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆమె మధ్యలో డ్రైవర్ ఇచ్చిన మంచినీళ్లు తాగి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత డ్రైవర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడని తెలిసింది. స్పృహ వచ్చాక బాధితురాలు విషయం చెప్పడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు CCTV ఫుటేజీ సేకరించి FIR నమోదు చేశారు.
Similar News
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.
News November 18, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ముంబైలోని <


