News April 16, 2025
పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్!

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన AP DyCM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని TG MLC విజయశాంతి మండిపడ్డారు. ‘విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన అన్నా లెజినోవాపై కామెంట్స్, ట్రోలింగ్ చేయడం అత్యంత అసమంజసం. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలిచ్చారు. ఇలా ట్రోల్ చేయడం తప్పు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 20, 2026
జీలుగుమిల్లి-పట్టిసీమ రహదారికి భూ సేకరణ పూర్తి చేయాలి: JC

జీలుగుమిల్లి-పట్టిసీమ రహదారి 2వ విడత భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఏలూరు జేసీ అభిషేక్ గౌడ అధికారులను సోమవారం ఆదేశించారు. కలెక్టరేట్లోని అధికారులతో జేసీ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరుచేసిందన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 84 కి.మీ.ల భూసేకరణ చేపట్టామన్నారు. జీలుగుమిల్లి- పట్టిసీమ రహదారి 2వ విడతలో 44 కి.మీ.ల భూసేకరణ చేపట్టాలన్నారు.
News January 20, 2026
క్రిటికల్ కేర్ యూనిట్కు మోక్షం.. ప్రారంభించనున్న మంత్రి అడ్లూరి

జగిత్యాల ధరూర్ క్యాంపులోని క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోక ఇన్నాళ్లు పెండింగ్లో ఉంది. రూ.23.5 కోట్లతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల అత్యవసర సమయాల్లో ప్రమాద, అనారోగ్య బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల కోడ్ రానున్న కారణంగా ఈరోజు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఈ యూనిట్ను ప్రారంభించనుండగా, ఉపయోగంలోకి రానుంది.
News January 20, 2026
క్రిటికల్ కేర్ యూనిట్కు మోక్షం.. ప్రారంభించనున్న మంత్రి అడ్లూరి

జగిత్యాల ధరూర్ క్యాంపులోని క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోక ఇన్నాళ్లు పెండింగ్లో ఉంది. రూ.23.5 కోట్లతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల అత్యవసర సమయాల్లో ప్రమాద, అనారోగ్య బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల కోడ్ రానున్న కారణంగా ఈరోజు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఈ యూనిట్ను ప్రారంభించనుండగా, ఉపయోగంలోకి రానుంది.


