News April 19, 2024

ఓటింగ్ శాతం @11am

image

★ అరుణాచల్‌ప్రదేశ్: 20.13%
★ అస్సాం: 27.22%
★ బిహార్: 20.42
★ ఛత్తీస్‌గఢ్: 28.12
★ మధ్యప్రదేశ్: 30.46
★ మణిపుర్: 29.61
★ రాజస్థాన్: 22.59
★ తమిళనాడు: 23.87
★ పశ్చిమబెంగాల్: 33.56

Similar News

News February 5, 2026

పెనుగంచిప్రోలు చిన్న తిరుణాళ్ల తేదీలు ఖరారు

image

శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ చిన్న తిరుణాళ్ల తేదీలను ఆలయ అధికారులు గురువారం విడుదల చేశారు. వచ్చేనెల 4 నుంచి 8 వరకు ఈ మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 4న అఖండ జ్యోతి స్థాపన, 5న రథోత్సవం, 6న దివ్య ప్రభోత్సవం ఉంటుందన్నారు. 7న అనిగిండ్లపాడు నుంచి పుట్టింటి పసుపు కుంకుమలతో ఆలయానికి రాక, 8న భక్తుల బోనాల సమర్పణతో చిన్న తిరునాళ్లు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News February 5, 2026

బెన్ స్టోక్స్‌కు తీవ్రగాయం!

image

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. బాల్ తగలడంతో తన ముఖానికి గాయమైనట్లు ఇన్‌స్టాలో ఫొటోను షేర్ చేశారు. అందులో కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో “Get well soon” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News February 5, 2026

పచ్చి పాలతో గర్భిణికి ఇన్ఫెక్షన్.. శిశువు మృతి

image

అమెరికాలో దారుణ ఘటన జరిగింది. గర్భిణీ సమయంలో ఓ మహిళ పచ్చి పాలను తాగేది. అందులోని బాక్టీరియా కారణంగా లిస్టీరియా అనే ఇన్ఫెక్షన్ సోకి నవజాత శిశువు మృతి చెందింది. అన్‌పాశ్చరైజ్డ్/ వేడి చేయని మిల్క్ తాగితే గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు గర్భస్రావం అవ్వొచ్చని అంటున్నారు. వేడి చేసిన పాలనే తాగాలని సూచిస్తున్నారు.