News April 25, 2024
వచ్చే ఏడాది భారత్కు మరో రెండు S-400లు!

రష్యా నుంచి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400లు ఈ ఏడాదే రావాల్సి ఉండగా జాప్యం జరుగుతోంది. ఇప్పటికి 3 చేరుకోగా, మరో రెండింటి డెలివరీపై అధికార వర్గాలు స్పందించాయి. వచ్చే ఏడాది అవి దేశానికి రానున్నాయని వెల్లడించాయి. ఈ డీల్ విలువ 5.5 బిలియన్ డాలర్లు. కాగా రష్యా నిర్మిస్తోన్న ‘తుషీల్’ యుద్ధ నౌక ఈ ఏడాది సెప్టెంబర్లో, ‘తమల్’ వార్ షిప్ జనవరిలో భారత్కు చేరుకుంటుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News January 10, 2026
OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
News January 10, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

<
News January 10, 2026
MSVG టికెట్ ధరల పెంపు.. రెండు రోజుల కిందటే అనుమతి?

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల <<18817046>>పెంపునకు<<>> TG ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఈ నెల 8వ తేదీ ఉండటంతో 2 రోజుల కిందటే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జీవో బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ ఎల్లుండి థియేటర్లలోకి రానుండగా, రేపు ప్రీమియర్లు వేయనున్నారు.


