News August 30, 2024

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

Similar News

News February 5, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

image

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 5, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 05, గురువారం)

image

♦︎ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
♦︎దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎అసర్: సాయంత్రం 4.37 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.13 గంటలకు
♦︎ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 5, 2026

లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్: తేజస్వీ

image

AP: టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నివాసంలో పలు పార్టీల యువ ఎంపీలు, మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని BJP MP తేజస్వీ సూర్య Xలో పోస్ట్ చేశారు. ‘భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు యువ నేతలు చేయాల్సింది చాలా ఉంది. APలో లోకేశ్ పాలన పద్దతుల గురించి తెలుసుకోవడమే కాకుండా తరచూ ఇలా కలుసుకోవాలని నిర్ణయించాం. సుసంపన్న ఏపీ కోసం కృషి చేస్తున్న లోకేశ్ అన్నకు నా బెస్ట్ విషెస్’ అని పేర్కొన్నారు.