News January 31, 2025
U19 WC: నేడు సెమీస్ పోరు.. భారత్ ఫైనల్కు వెళ్తుందా?

ఐసీసీ U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఇవాళ సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. సెమీ ఫైనల్-1లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉ.8 గంటలకు ప్రారంభం అవుతుంది. సెమీ ఫైనల్-2లో ఇండియా, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ మ.12 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.
Similar News
News December 27, 2025
పబ్లిక్ ప్లేస్లో పావురాలకు మేత వేస్తున్నారా?

చాలామంది రోడ్లమీద, పార్కుల్లో పావురాలకు మేత వేస్తూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య <<15060184>>సమస్యలు<<>> వస్తాయని చెప్పినా లెక్కచేయరు. అయితే అలా చేసిన ఓ వ్యాపారికి ముంబై కోర్టు రూ.5వేలు ఫైన్ వేసింది. అతను చేసిన పనిని హ్యూమన్ లైఫ్, హెల్త్కి ముప్పుగా, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే చర్యగా పేర్కొంది. పావురాలతో మనకు ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 27, 2025
ఇంటర్వ్యూతో NAARMలో ఉద్యోగాలు

<
News December 27, 2025
ఒకేరోజు రూ.20 వేలు పెరిగిన వెండి ధర

ఇవాళ కూడా వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగింది. నిన్న KG వెండి రూ.9 వేలు పెరగ్గా ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.20వేలు పెరిగింది. దీంతో కిలో వెండి కాస్ట్ రూ.2,74,000కు చేరింది. 6 రోజుల్లోనే కిలో సిల్వర్ రేటు రూ.48వేలు పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1,200 పెరిగి రూ.1,41,220కి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,100 పెరిగి రూ.1,29,450కి చేరింది.


