News February 1, 2025
రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం

TG: రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ ‘ఎకనమిక్ సర్వే’ తెలిపింది. 2023లో 8.8 శాతం నిరుద్యోగం ఉండగా, 2024లో అది 6.6 శాతానికి తగ్గిందని వెల్లడించింది. దేశంలోనే జమ్మూ కశ్మీర్(11.8 శాతం)లో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత ఒడిశా (10.6), ఛత్తీస్గఢ్ (10.4), కేరళ (10.1), ఉత్తరాఖండ్ (7.8), హిమాచల్ ప్రదేశ్ (8.7), అస్సాం (7.9 శాతం)లో ఉన్నట్లు వివరించింది.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


