News April 9, 2025

కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి హత్య

image

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ హత్యకు గురయ్యారు. బిహార్‌లోని గయాలో భర్త రమేశ్ నాటు తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య తలెత్తిన గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి ఇంకా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

పడింది ఒకే బాల్.. వచ్చింది 10 రన్స్

image

IND-RSA మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రసిద్ధ్ వేసిన 37వ ఓవర్ తొలి బంతికి బ్రేవిస్ సిక్స్ కొట్టారు. తర్వాతి బంతి వైడ్ కాగా అనంతరం నో బాల్ ప్లస్ 2 రన్స్ వచ్చాయి. దీంతో ఒకే బాల్ కౌంట్ అవగా 10 రన్స్ స్కోర్ బోర్డుపై చేరాయి. అటు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 42 ఓవర్లకు 299/4. ఆ జట్టు విజయానికి 60 రన్స్, IND గెలుపునకు 6 వికెట్లు కావాలి.

News December 3, 2025

1,232 విమానాలు రద్దు: DGCA

image

IndiGo ఇటీవల 1,232 విమానాలను రద్దు చేసిందని DGCA ప్రకటించింది. ఇందులో సిబ్బంది, FDTL పరిమితుల వల్లే 755 ఫ్లైట్స్ రద్దయినట్లు పేర్కొంది. ATC సమస్యలతో 16% ఫ్లైట్స్, క్రూ రిలేటెడ్ డిలేస్‌తో 6%, ఎయిర్‌పోర్ట్ ఫెసిలిటీ లిమిటేషన్స్ వల్ల 3% సర్వీసులు క్యాన్సిల్ అయినట్లు తెలిపింది. OCTలో 84.1%గా ఉన్న IndiGo ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ NOVలో 67.7%కి డ్రాప్ అయిందని వివరించింది. HYDలోనూ పలు విమానాలు రద్దయ్యాయి.

News December 3, 2025

ఉత్కంఠగా భారత్-సౌతాఫ్రికా మ్యాచ్

image

భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే ఉత్కంఠకు దారి తీస్తోంది. సఫారీ జట్టు విజయానికి 72 బంతుల్లో 100 రన్స్ కావాలి. భారత్ గెలుపునకు 7 వికెట్లు అవసరం. ప్రస్తుతం క్రీజులో ఉన్న బ్రీట్జ్‌కే(49), బ్రేవిస్(31) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరినీ ఔట్ చేస్తే ఇండియా విజయావకాశాలు మెరుగవుతాయి. ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? COMMENT