News April 25, 2024
ఏకమైన బీజేపీ, కాంగ్రెస్: కేసీఆర్

TG: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘బీజేపీ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు. దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఆ పార్టీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోంది. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదు. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News January 31, 2026
T20 WC: ఫేక్ న్యూస్తో పాక్, బంగ్లా చీప్ ట్రిక్స్!

T20 వరల్డ్ కప్ను భారత్ హోస్ట్ చేస్తున్న వేళ పాక్, బంగ్లా కొత్త కుట్రకు తెరలేపాయి. ఇండియాలో <<19002211>>నిఫా<<>> వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందంటూ SMలో ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. ప్లేయర్స్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వరల్డ్ కప్ మ్యాచ్లను షిఫ్ట్ చేయాలంటూ పోస్ట్లు చేయిస్తున్నాయి. అయితే దేశంలో 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని, దీనివల్ల ఎలాంటి రిస్క్ లేదని స్వయంగా WHOనే క్లారిటీ ఇచ్చింది.
News January 31, 2026
అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్

AP: బిట్స్ పిలానీ విద్యా సంస్థ అమరావతిలో తమ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అధికారిక ఒప్పందం చేసుకుంది. దానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం సమకూర్చింది. తుళ్లూరు మండలం వెంకటపాలెం పరిధిలో 70 ఎకరాల భూమిని బిట్స్ పిలానీకి కేటాయించింది. మొదటి దశలోనే రూ.1000 కోట్లతో ఈ పనులు ప్రారంభంకానున్నాయి. 2027నాటికి తొలిదశ పూర్తిచేసి ఆ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
News January 31, 2026
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్లో ఉద్యోగాలు

<


