News February 18, 2025

నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

image

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.

Similar News

News January 2, 2026

70 ఏళ్ల వయసులో 700KM సైకిల్ యాత్ర.. మోదీ ప్రశంసలు!

image

70 ఏళ్ల వయసులో 700KMకు పైగా సైకిల్ యాత్ర నిర్వహించిన BJP MLA సురేశ్ కుమార్‌ను PM మోదీ ప్రశంసించారు. బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు 5 రోజులు ఆయన సైకిల్‌పై వెళ్లారు. ‘సురేశ్ యాత్ర స్ఫూర్తిదాయకం. అనారోగ్య సమస్యను అధిగమించి ఈ ఘనత సాధించడం ఆయన ధైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది. ఫిట్‌నెస్‌పై ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు.

News January 2, 2026

70 ఏళ్ల వయసులో 700KM సైకిల్ యాత్ర.. మోదీ ప్రశంసలు!

image

70 ఏళ్ల వయసులో 700KMకు పైగా సైకిల్ యాత్ర నిర్వహించిన BJP MLA సురేశ్ కుమార్‌ను PM మోదీ ప్రశంసించారు. బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు 5 రోజులు ఆయన సైకిల్‌పై వెళ్లారు. ‘సురేశ్ యాత్ర స్ఫూర్తిదాయకం. అనారోగ్య సమస్యను అధిగమించి ఈ ఘనత సాధించడం ఆయన ధైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది. ఫిట్‌నెస్‌పై ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు.

News January 2, 2026

70 ఏళ్ల వయసులో 700KM సైకిల్ యాత్ర.. మోదీ ప్రశంసలు!

image

70 ఏళ్ల వయసులో 700KMకు పైగా సైకిల్ యాత్ర నిర్వహించిన BJP MLA సురేశ్ కుమార్‌ను PM మోదీ ప్రశంసించారు. బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు 5 రోజులు ఆయన సైకిల్‌పై వెళ్లారు. ‘సురేశ్ యాత్ర స్ఫూర్తిదాయకం. అనారోగ్య సమస్యను అధిగమించి ఈ ఘనత సాధించడం ఆయన ధైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది. ఫిట్‌నెస్‌పై ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు.