News July 26, 2024

UPDATE.. పునుగులు కొనిస్తానని తీసుకెళ్లి..!

image

ఏలూరు జిల్లా కుక్కునూరులో బాలిక(7)పై <<13712611>>అత్యాచార ఘటనకు<<>> సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వివరాల ప్రకారం.. వెంకటేశ్(24) అనే వ్యక్తి పునుగులు కొనిస్తానని ఇద్దరు బాలికలను ట్రాక్టర్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Similar News

News December 20, 2025

వీరవాసరం: ప్రజల ముంగిటకే ‘వాట్సాప్‌’ గవర్నెన్స్

image

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ ప్రచారంలో జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. శుక్రవారం వీరవాసరం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని కొత్తపేట సచివాలయం-2 పరిధిలో అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సమయం వృథా కాకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అన్నారు.

News December 19, 2025

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే విజయవంతం చేయాలి: జేసీ

image

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే 2025’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ రాహుల్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌గా వీక్షించారు. ఈ నెల 25 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల ద్వారా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు పెద్దపీట వేయనున్నట్లు జేసీ తెలిపారు.

News December 19, 2025

వీరవాసరం: ప్రజల ముంగిటకే ‘వాట్సాప్‌’ గవర్నెన్స్

image

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ ప్రచారంలో జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. శుక్రవారం వీరవాసరం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని కొత్తపేట సచివాలయం-2 పరిధిలో అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సమయం వృథా కాకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అన్నారు.