News March 18, 2024

UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.

Similar News

News March 17, 2026

HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

image

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.

News March 17, 2026

HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

image

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.

News March 17, 2026

HYD: వారికి డబుల్ బెడ్ రూమ్ రద్దు: మంత్రి

image

CURE పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్దిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేసి, స్పందించని వారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. HYDలో పేదల జీవనోపాధికి అనుగుణంగా స్థలాలను గుర్తించి, విద్యుత్, నీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలని సూచించారు.