News February 7, 2025

UPDATE: గజ్వేల్ మృతులు గోదావరిఖని వాసులు

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రహాదారిపై జరిగిన <<15384831>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Similar News

News December 20, 2025

ADB: తాము ఓడిపోయి.. తమ వాళ్లను ఓడగొట్టుకొని

image

పంచాయతీ ఎన్నికల్లో కొందరు తాము ఓడిపోవడమే కాకుండా తమ వాళ్లను సైతం ఓడించుకున్నారు. పదవిపై ఆశ మనిషిని దూరం చేస్తుందనేది ఎంత నిజమో ఎన్నికల తర్వాత చాలామందికి అర్థమయింది. చాలా ఏళ్ల తర్వాత ADBలో అనేక గ్రామాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో అప్పటివరకు ఒకటిగా ఉన్నా వర్గంలో చీలికలు మొదలయ్యాయి. నేనంటే నేను పోటీ చేస్తానని అందరూ బరిలో దిగారు. చివరకు వారి ఓట్లు చీలి అవతలి వ్యక్తి గెలివడంతో నిరాశలోకి వెళ్లిపోయారు.

News December 20, 2025

ADB: తాము ఓడిపోయి.. తమ వాళ్లను ఓడగొట్టుకొని

image

పంచాయతీ ఎన్నికల్లో కొందరు తాము ఓడిపోవడమే కాకుండా తమ వాళ్లను సైతం ఓడించుకున్నారు. పదవిపై ఆశ మనిషిని దూరం చేస్తుందనేది ఎంత నిజమో ఎన్నికల తర్వాత చాలామందికి అర్థమయింది. చాలా ఏళ్ల తర్వాత ADBలో అనేక గ్రామాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో అప్పటివరకు ఒకటిగా ఉన్నా వర్గంలో చీలికలు మొదలయ్యాయి. నేనంటే నేను పోటీ చేస్తానని అందరూ బరిలో దిగారు. చివరకు వారి ఓట్లు చీలి అవతలి వ్యక్తి గెలివడంతో నిరాశలోకి వెళ్లిపోయారు.

News December 20, 2025

ADB: తాము ఓడిపోయి.. తమ వాళ్లను ఓడగొట్టుకొని

image

పంచాయతీ ఎన్నికల్లో కొందరు తాము ఓడిపోవడమే కాకుండా తమ వాళ్లను సైతం ఓడించుకున్నారు. పదవిపై ఆశ మనిషిని దూరం చేస్తుందనేది ఎంత నిజమో ఎన్నికల తర్వాత చాలామందికి అర్థమయింది. చాలా ఏళ్ల తర్వాత ADBలో అనేక గ్రామాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో అప్పటివరకు ఒకటిగా ఉన్నా వర్గంలో చీలికలు మొదలయ్యాయి. నేనంటే నేను పోటీ చేస్తానని అందరూ బరిలో దిగారు. చివరకు వారి ఓట్లు చీలి అవతలి వ్యక్తి గెలివడంతో నిరాశలోకి వెళ్లిపోయారు.