News October 22, 2024

UPSC-ESE-2025 నోటిఫికేషన్ విడుదల

image

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు UPSC నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలోని రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణ చేసుకోవచ్చు. వచ్చే ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News December 13, 2025

కొత్తగూడెంలో నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం శనివారం పరీక్ష జరగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 3,737మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. జిల్లాలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి 1:30 వరకు జరుగుతుంది.

News December 13, 2025

కొత్తగూడెంలో నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం శనివారం పరీక్ష జరగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 3,737మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. జిల్లాలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి 1:30 వరకు జరుగుతుంది.

News December 13, 2025

TU: ఈ నెల 20 లోపు B.Ed 1,3 సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లించాలి: COE

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని B.Ed 1,3 వ రెగ్యులర్ సెమిస్టర్ల విద్యార్థులు పరీక్షల ఫీజును చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్కులర్ జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.