News October 22, 2024
UPSC-ESE-2025 నోటిఫికేషన్ విడుదల

ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు UPSC నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలోని రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణ చేసుకోవచ్చు. వచ్చే ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
Similar News
News December 13, 2025
కొత్తగూడెంలో నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం శనివారం పరీక్ష జరగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 3,737మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. జిల్లాలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి 1:30 వరకు జరుగుతుంది.
News December 13, 2025
కొత్తగూడెంలో నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం శనివారం పరీక్ష జరగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 3,737మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. జిల్లాలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి 1:30 వరకు జరుగుతుంది.
News December 13, 2025
TU: ఈ నెల 20 లోపు B.Ed 1,3 సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లించాలి: COE

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని B.Ed 1,3 వ రెగ్యులర్ సెమిస్టర్ల విద్యార్థులు పరీక్షల ఫీజును చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్కులర్ జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.


