News March 29, 2025
పోలీసుల కస్టడీకి వల్లభనేని వంశీ

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జైలు నుంచి కృష్ణా జిల్లా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పీఎస్లలో నమోదైన కేసులకు సంబంధించి ఆయన్ను విచారించనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుల్లో వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<
News September 18, 2025
బాల్మర్ లారీలో ఉద్యోగాలు

<