News March 16, 2024
వెంకటగిరి: వారసుల్లో పైచేయి ఎవరిదో !

వెంకటగిరి బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ నేతల వారసులే. ఇద్దరికి ఇవే మొదటి ప్రత్యక్ష ఎన్నికలు. వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మిల కుమారుడు. టీడీపీ అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె. జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి, రామకృష్ణ ముగ్గురూ వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. మరి వారసుల్లో పైచేయి ఎవరిదో.
Similar News
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.


