News August 7, 2024
వినేశ్ అనర్హత.. పీటీ ఉషకి మోదీ ఫోన్

పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్పై అనర్హత వేటు పడడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో ఆయన ఫోన్లో మాట్లాడారు. వినేశ్ అనర్హతపై నిరసన తెలపాలని పీఎం సూచించారు.
Similar News
News November 21, 2025
ముక్కోటి ఉత్సవాలు సజావుగా జరిగేలా కృషి చేయాలి

భద్రాచలం: డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం భద్రాచలం సబ్ కలెక్టరేట్లో ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తమకు అప్పగించిన విధులను అంకితభావంతో పూర్తి చేసి, ఉత్సవాలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని సూచించారు.
News November 21, 2025
ముక్కోటి ఉత్సవాలు సజావుగా జరిగేలా కృషి చేయాలి

భద్రాచలం: డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం భద్రాచలం సబ్ కలెక్టరేట్లో ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తమకు అప్పగించిన విధులను అంకితభావంతో పూర్తి చేసి, ఉత్సవాలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని సూచించారు.
News November 21, 2025
KMR: రూ. 19.05 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన

మంత్రి సీతక్క గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో రూ. 8 కోట్లతో ఇండోర్ స్టేడియం, TUFIDC కింద రూ. 9.58 కోట్లతో రోడ్లు/డ్రైన్లు, AMCలో రూ. 51 లక్షల పనులకు శ్రీకారం చుట్టారు. ఇల్చిపూర్లో రూ. 96 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఆమె వృద్ధులతో సహపంక్తి భోజనం చేశారు.


