News January 21, 2025
రంజీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న రైల్వేస్తో జరిగే మ్యాచ్కు తాను అందుబాటులో ఉంటానని ఢిల్లీ&డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి విరాట్ సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2012లో కోహ్లీ చివరిసారి రంజీ మ్యాచ్ ఆడారు. అటు CT-2025 ముందు రోహిత్, రాహుల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
Similar News
News January 20, 2026
మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్లో పోస్టులు

<
News January 20, 2026
ఉల్లిలో ఊదారంగు మచ్చ తెగులు – నివారణకు సూచనలు

ఉల్లి పంటలో కనిపించే తెగుళ్లలో ఉదారంగు మచ్చ తెగులు ఒకటి. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న సమయంలో ఈ తెగులు ప్రధాన పొలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని నివారణకు రైతులు ముందుగానే లీటరు నీటికి కార్బండజిమ్ 1గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 20, 2026
హనుమంతుడు ఉన్నచోట..

హనుమాన్ ఉన్నచోట అశాంతి, అశుభాలు ఉండవు.
బదులుగా సకల శుభాలు కలుగుతాయి.
ఆంజనేయుడి నామం ఉన్న చోట భయం ఉండదు.
బదులుగా అచంచలమైన ధైర్యం నెలకొంటుంది.
మారుతి కొలువైన చోట నిరాశ, నిస్పృహలకు తావుండదు.
బదులుగా నిరంతర ఉత్సాహం, పూర్తి స్పష్టత వెల్లివిరుస్తుంది.
ఆయనను స్మరించే మదిలో అలసత్వం, అపజయం ఉండవు.
బదులుగా ధైర్యం పెరిగి ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.


