News February 20, 2025

VJA: ‘రోస్టర్ విధానంలోని తప్పులు సరిచేయాలి’

image

గ్రూప్-2లోని రోస్టర్ విధానం సవరించాలని అభ్యర్థులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రూప్-2 అభ్యర్థులను పట్టించుకోలేదన్నారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికార పీఠమెక్కిన జగన్ కీలకమైన గ్రూప్-1, 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారన్నారు. ఈనెల 23న జరిగే పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారని మండిపడ్డారు. రోస్టర్ విధానంలోని తప్పులు సరిచేయాలన్నారు.

Similar News

News March 17, 2025

బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

image

★బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు★పిట్టలవానిపాలెం: సైనికుడి కుటుంబానికి 1.25 లక్షల సాయం★భట్టిప్రోలు: చేనేతకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి★బాపట్ల: ఎన్టీఆర్ సేవా మిత్రల నిరసన★బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం★బాపట్ల: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిరసన★పర్చూరు: Way2Newsతో టెన్త్ విద్యార్థులు★బాపట్ల: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

News March 17, 2025

రన్యారావు కేసులో మరో ట్విస్ట్

image

బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్టైన నటి రన్యా రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య రన్యా రావుతో తనకు సంబంధం లేదని ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో పిటిషన్ వేశారు. తమకు గతేడాది నవంబర్‌లో పెళ్లి కాగా, డిసెంబర్ నుంచే తాము వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. ఈ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో జతిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు.

News March 17, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

*జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం* జిల్లాలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం * మద్ది ఆంజనేయుని, గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకున్న హీరో నితిన్ * జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 2,115 మంది విద్యార్థులు గైర్హాజరు* రాష్ట్రపతి భవన్ లో విందులో పాల్గొన్న ఏలూరు ఎంపీ* కారుణ్య నియామక పత్రాలను అందజేసిన ఎస్పీ* భీమడోలు సమీపంలో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు

error: Content is protected !!