News March 29, 2025
VJA: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

అయ్యప్ప నగర్లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో కృష్ణా జిల్లా అవినిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్షలాది లభ్యమయ్యాయి. మరిన్ని బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News April 1, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఘనంగా రంజాన్ వేడుకలు✔రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు✔ఈద్గా వద్ద నాయకుల సందడి✔ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి కావాలి: ముస్లింలు✔రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔తాండూరు: బషీరాబాద్లో యాక్సిడెంట్ ✔వికారాబాద్ జిల్లా @ 38 డిగ్రీలు✔రవీంద్ర భారతి ఉగాది వేడుకల్లో వికారాబాద్ ఒగ్గుడోలు
News April 1, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS!

✔ఘనంగా రంజాన్ వేడుకలు✔రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు✔నర్వలో పేకాట రాయులు అరెస్ట్✔ఈద్గా వద్ద నాయకుల సందడి✔MBNR:వడగండ్ల వాన..ఆరెంజ్ అలెర్ట్ జారీ✔బిజినేపల్లి: ఏప్రిల్ 9న పూలే విగ్రహావిష్కరణ✔రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు✔NRPT:BRSలో చేరిన కాంగ్రెస్ నేతలు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔జడ్చర్లలో వృక్షాలపై గొడ్డలి వేటు
News April 1, 2025
విశాఖ మేయర్ పీఠంపై వీడనున్న ఉత్కంఠ..!

విశాఖ మేయర్ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్ ఎం.హరేంద్ర ప్రసాద్కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.