News February 21, 2025
VJA: నేడు కోర్టు తీర్పు

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైసీపీ నేత వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్పై గురువారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. కాగా ఈ రెండింటిపై శుక్రవారం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. అటు నేడు వంశీ సహా ఈ కేసులోని మరో ఇద్దరు నిందితుల కస్టడీ పిటిషన్లపై కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 28, 2025
ఈనెల 29న బాపట్ల కలెక్టరేట్లో PGRS

బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఈనెల 29న జరిగే PGRSకు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్తోపాటు ప్రతి రెవిన్యూ డివిజన్లోనూ, తహశీల్దార్ కార్యాలయాలలోనూ అర్జీలస్వీకరణ ఉంటుందన్నారు.
News December 28, 2025
ఈనెల 29న బాపట్ల కలెక్టరేట్లో PGRS

బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఈనెల 29న జరిగే PGRSకు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్తోపాటు ప్రతి రెవిన్యూ డివిజన్లోనూ, తహశీల్దార్ కార్యాలయాలలోనూ అర్జీలస్వీకరణ ఉంటుందన్నారు.
News December 28, 2025
ఈనెల 29న బాపట్ల కలెక్టరేట్లో PGRS

బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఈనెల 29న జరిగే PGRSకు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్తోపాటు ప్రతి రెవిన్యూ డివిజన్లోనూ, తహశీల్దార్ కార్యాలయాలలోనూ అర్జీలస్వీకరణ ఉంటుందన్నారు.


