News March 28, 2025
VKB: గ్రేట్.. ఆర్మీకి సెలెక్ట్

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఇప్పాయిపల్లికి చెందిన జంగం యాదయ్య కుమారుడు జంగం గణేష్, మెరుగు శ్రీశైలం కుమారుడు మెరుగు అఖిల్, ఎల్లయ్య కుమారుడు పినేమోని అభిలాశ్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. వారివి పేద కుటుంబాలు కాగా పేరెంట్స్ పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఆ కష్టాలు చూస్తూ పెరిగిన ముగ్గురు యువకులు సత్తా చాటారు. అగ్నీవీరులుగా ఎంపికయ్యారు.
Similar News
News December 4, 2025
NGKL: 151 గ్రామాలకు 1,046 నామినేషన్లు దాఖలు

నాగర్కర్నూల్ జిల్లాలో రెండో విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 151 GP లకు 1,046 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బిజినేపల్లిలో 35 జీపీలకు 246, కోడేరులో 16 జీపీలకు 129, కొల్లాపూర్లో 18 జీపీలకు 139, నాగర్కర్నూల్లో 18 జీపీలకు 131, పెద్దకొత్తపల్లిలో 28 జీపీలకు 201, పెంట్లవెల్లిలో పది జీపీలకు 64, తిమ్మాజీపేటలో 26 జీపీలకు 134 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1412 వార్డులకు గాను 3,810 దాఖలు అయ్యాయి.
News December 4, 2025
NGKL: 151 గ్రామాలకు 1,046 నామినేషన్లు దాఖలు

నాగర్కర్నూల్ జిల్లాలో రెండో విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 151 GP లకు 1,046 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బిజినేపల్లిలో 35 జీపీలకు 246, కోడేరులో 16 జీపీలకు 129, కొల్లాపూర్లో 18 జీపీలకు 139, నాగర్కర్నూల్లో 18 జీపీలకు 131, పెద్దకొత్తపల్లిలో 28 జీపీలకు 201, పెంట్లవెల్లిలో పది జీపీలకు 64, తిమ్మాజీపేటలో 26 జీపీలకు 134 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1412 వార్డులకు గాను 3,810 దాఖలు అయ్యాయి.
News December 4, 2025
మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.


