News March 19, 2025
VKB: 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పది పరీక్షలు: డీఈవో

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో పది పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
Similar News
News November 18, 2025
రైల్వేకోడూరు: ఎంతో ఆశపడ్డారు.. అంతలోనే విషాదం

రైల్వేకోడూరు(M) కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ దంపతుల జీవితం <<18318250>>విషాదంగా <<>>ముగిసింది. HYDలో విజయ్కు రూ.లక్షల్లో జీతం. వివాహమై 8ఏళ్లు అయినా పిల్లలు లేరని బాధపడ్డారు. IVF పద్ధతి ద్వారా అతని భార్య గర్భం దాల్చడం, కవలలు అని తేలడంతో చాలా సంతోష పడ్డారు. ఆ చిన్నారులు బయటకు వచ్చే క్షణాలకు ఎదురు చూశారు. ప్రసవ సమయంలో భార్యతో పాటు పిల్లలు చనిపోయారు. అది తట్టుకోలేని విజయ్ ఉరేసుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
News November 18, 2025
రైల్వేకోడూరు: ఎంతో ఆశపడ్డారు.. అంతలోనే విషాదం

రైల్వేకోడూరు(M) కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ దంపతుల జీవితం <<18318250>>విషాదంగా <<>>ముగిసింది. HYDలో విజయ్కు రూ.లక్షల్లో జీతం. వివాహమై 8ఏళ్లు అయినా పిల్లలు లేరని బాధపడ్డారు. IVF పద్ధతి ద్వారా అతని భార్య గర్భం దాల్చడం, కవలలు అని తేలడంతో చాలా సంతోష పడ్డారు. ఆ చిన్నారులు బయటకు వచ్చే క్షణాలకు ఎదురు చూశారు. ప్రసవ సమయంలో భార్యతో పాటు పిల్లలు చనిపోయారు. అది తట్టుకోలేని విజయ్ ఉరేసుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
News November 18, 2025
ఆదిలాబాద్: మళ్లీ ఆశల చిగురింత

స్థానిక పోరుపై ఆశలు వదులుకున్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ADB జిల్లాలో సందడి మొదలైంది. ఇకేంముంది మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయడానికి ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలు, 581 MPTC, 69 ZPTC స్థానాలున్నాయి.


